7వ వార్డులో రోడ్డుకు మరమ్మతులు

79చూసినవారు
7వ వార్డులో రోడ్డుకు మరమ్మతులు
కురిసిన వర్షాలతో ఆర్మూర్‌లోని ఏడో వార్డులోని పలు కాలనీల్లో రోడ్లు పూర్తిగా నాశనం అయ్యాయి. దీంతో రాకపోకలకు వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. వార్డు బీజేపీ నాయకులు ఖాందేష్ ప్రశాంత్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డికి విన్నవించుకోగా, శుక్రవారం మున్సిపల్ సిబ్బంది తాత్కాలిక ఉపశమనం కోసం గుంతలను పూడ్చి వేశారు.

సంబంధిత పోస్ట్