షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు

84చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో షిరిడి సాయిబాబా మందిరంలో ఆలయ అర్చకుడు చందన్ పాండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. జేష్ట పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకి అభిషేకము, మహా హారతి, అర్చన, పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యల వచ్చి సాయిబాబా కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.రి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్