అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ కార్యక్రమం

59చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో వర్షం కురుస్తున్న కూడా 54వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నిర్వహించామని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ తెలిపారు. చెత్తాచెదారాన్ని తొలగించి కాలనీ పరిసరాలను పరిశుభ్రం చేశామని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్