అర్ధరాత్రి గోవుల దొంగతనానికి ప్రయత్నం

54చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణoలోని శ్రీ ఏక చక్రేశ్వర గోశాలలో గోవులను ఎత్తుకెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వీధి దీపాలు ఆఫ్ చేసి మూడు గోవులకు మత్తు మందు ఇచ్చి తరలించే ప్రయత్నం చేసే సమయంలో చుట్టూ పక్కల వారు గమనించడంతో దుండగులు పరారయ్యారు. గోశాల నిర్వాహకులు పశు వైద్యులను పిలిపించి వైద్యం చేయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్