బోధన్: నిజామియా పాఠశాలలో విద్యార్థులకు అట్టల పంపిణీ

70చూసినవారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రెంజల్ బేస్ వద్దగల నిజామియా పాఠశాలలో ప్రమంచంలోని దర్గాల గురువు గౌసియా ఆజామ్ దస్తగిరి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. పట్టణ సీఐ వెంకటనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాకీ పియా, సుల్తాన్, మజీద్, ముక్తర్ ఇమామ్, అబ్దుల్ జీలని వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సనా పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you