ముప్కాల్ లో బీజేపీ నాయకుల ఎన్నికల ప్రచారం

74చూసినవారు
ముప్కాల్ లో బీజేపీ నాయకుల ఎన్నికల ప్రచారం
ముప్కాల్ హమండలంలోని నల్లూర్ గ్రామంలో 28, 29 బూత్ లెవల్ లో ఆదివారం బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం సంతోష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, గంగా సాయన్న, కె. యం రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :