చందూర్‌లో జోరుగా కొనసాగుతున్న వరి కోతలు

57చూసినవారు
చందూర్‌లో జోరుగా కొనసాగుతున్న వరి కోతలు
చందూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. గత రెండు రోజులుగా వర్షాలు కురవడం ఆగడంతో రైతన్నలు వరి కోతలు కోయిస్తున్నారు. అకాల వర్షం మొదలైతే పంటలు దెబ్బ తింటాయని రైతన్నలు తొందరగా వరి కోతలపై దృష్టి పెట్టి కోతలు ముగించే పనిలో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్