అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

7870చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నట్లు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న తెలిపారు. జిల్లాలోని రెంజల్ మండలం తాడ్బిలోలికి చెందిన మహిపాల్ రెడ్డి మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి 2లీటర్ల 8 రాయల్ ఛాలెంజ్ మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా నీలా గ్రామం వద్ద పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్