తిరుపతి సేవలో పాల్గొన్న పిట్లం వాసులు

1571చూసినవారు
తిరుపతి సేవలో పాల్గొన్న పిట్లం వాసులు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల వాసులు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వారం రోజులు సేవ చేయడానికి వెళ్లినట్లు బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పు చంద్రశేఖర్, ఉప్పు భారతి, గoగ సుధాకర్, గంగ ప్రేమల, గంగ ఉషారాణి, గౌర్ల ప్రవీణ, గాంధారి తాటి భావన, విజయలక్ష్మి, లావణ్య కంటెకర్, లత మురాకర్, ఇంద్రాణి మురకర్ లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్