ఆసుపత్రిలో పేషెంట్లపై దాడి చేసిన సిబ్బంది

68చూసినవారు
ఆసుపత్రిలో పేషెంట్లపై దాడి చేసిన సిబ్బంది
కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన శ్రీనివాస్, పృథ్వి రాజులపై ఆస్పత్రి సిబ్బంది దాడి చేశారు. చికిత్స అనంతరం ఆసుప్రతిలో బిల్లు విషయంలో వారికి ఆసుపత్రి సిబ్బందికి మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పృథ్వి రాజ్కు వేసిన కుట్లను తొలగించి వారిపై సిబ్బంది దాడి చేసి ఆసుపత్రి నుంచి వెళ్లగొట్టినట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ప్రసన్న కుమార్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్