May 06, 2024, 14:05 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి
May 06, 2024, 14:05 IST
ఈ నెల 13 న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. పోలింగ్ నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా అవసరమైన అన్ని చర్యలు గైకొనాలని తెలియజేశారు.