పెరిగిన ఎండ తీవ్రత

76చూసినవారు
పెరిగిన ఎండ తీవ్రత
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎండలు ముదురుతున్నాయి. ఏప్రిల్ నెలకు ముందే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 8 గంటలకే ప్రచండ భానుడు ప్రతాపం చూపుతున్నాడు. విపరీతమైన ఎండల దాటికి స్థానిక ప్రజలు ఆదివారం అల్లాడిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్