బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

471చూసినవారు
బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బిజెపి కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడని అన్నారు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయలు జిఎస్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 65 వేల కోట్లు లబ్ధి పొందిందని అన్నారు. రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారికి సాయం చేస్తే ఇక్కడి ప్రజలను ఎవరు కాపాడగలరు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్