గుండెపోటుతో వ్యక్తి మృతి

16010చూసినవారు
గుండెపోటుతో వ్యక్తి మృతి
ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొంగళ్ల నర్సింలు గుండెపోటుతో మృతి చెందాడు. 33/11 కేవీ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా నర్సింలు పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్