విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు: భోలేబాబా

56చూసినవారు
విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు: భోలేబాబా
యూపీలోని హత్రాస్ తొక్కిసలాట ఘటనపై స్వయం ప్రకటిత బాబా నారాయణ్ శంకర్ హరి అలియాస్ భోలేబాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తూనే.. మరణం అనివార్యమని, విధిరాతను ఎవరూ తప్పించలేరని పేర్కొన్నారు. ముందో, వెనకో ప్రతి ఒక్కరూ తప్పక మరణించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్