పండితుల ఆశీర్వచనం తీసుకున్న ఒవైసీ (వీడియో)

1096చూసినవారు
హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మలక్ పేట్ లలిత బాగ్ లో ఆయన వేద పండితుల వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. పూజారులు ఒవైసీకి పూలమాల వేసి, కండువా కప్పి ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you