పండితుల ఆశీర్వచనం తీసుకున్న ఒవైసీ (వీడియో)

1096చూసినవారు
హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మలక్ పేట్ లలిత బాగ్ లో ఆయన వేద పండితుల వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. పూజారులు ఒవైసీకి పూలమాల వేసి, కండువా కప్పి ఆశీస్సులు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్