ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు

78చూసినవారు
ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు
ఎమ్మెల్సీ ఇందూకురి రఘురాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత పిటిషన్ దాఖలైంది.

ట్యాగ్స్ :