ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్

79చూసినవారు
ప్రయాణికులకు రైల్వే గుడ్‌న్యూస్
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే పలు ప్రాంతాల మధ్య సేవలందిస్తోన్న 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించింది. ఈ రైళ్లు ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నిర్దేశిత తేదీల్లో సర్వీసులందిస్తాయని ద.మ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ రైళ్లు ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవలందిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్