కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్

68చూసినవారు
కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి వచ్చారు. కాగా పవన్ కల్యాణ్ రాకతో ఫ్యాన్స్ భారీగా అక్కడికి చేరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్