ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్

69చూసినవారు
AP: తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రం అయినందుకు ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. గుంటూరు (D) నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ఉదయం పూజల అనంతరం ఆయనకు అర్చకులు దీక్షా కంకణం కట్టారు. ఈ దీక్ష 11 రోజుల పాటు కొనసాగనుంది. దీక్ష అనంతరం పవన్ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.

సంబంధిత పోస్ట్