రూటు మార్చిన పవన్.. ప్లాన్ అదేనా?

79చూసినవారు
రూటు మార్చిన పవన్.. ప్లాన్ అదేనా?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియాలో మతం, ధర్మం ఆధారంగా జరిగే పాలిటిక్స్ పెద్దగా కనిపించవు. అయితే ఇప్పుడు తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై వపన్ కళ్యాణ్ పోరాట గళాన్ని విప్పారు. ఇది రాజకీయంగా సంచలనంగా మారింది. దాంతో హిందూత్వ రాజకీయాలకు ఒక భవిష్యత్ ముఖచిత్రంగా పవన్ కనిపిస్తున్నారు. భవిష్యత్‌లో దక్షిణాది రాజకీయాల్లో పవన్ పాత్ర కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్