పావురాలు వదిలి.. 50 ఇళ్లలో చోరీ

54చూసినవారు
పావురాలు వదిలి.. 50 ఇళ్లలో చోరీ
బెంగళూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి పావురాలు పెంచడం అలవాటు. వాటి సాయంతో ఇతడు 50కి పైగా ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ముఖ్యంగా వీధుల్లో తాళం వేసిన ఇళ్లను గుర్తించి, పావురాలను వదులుతాడు. తిరిగి పట్టుకునే వంకతో చోరీ చేస్తాడు. ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే తన పావురాల కోసం వచ్చానని చెప్పి తప్పించుకుంటాడు. ఎట్టకేలకు ఈ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్