ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6, 8 తేదీల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మూడు బహిరంగ సభలు, ఒక రోడ్షో నిర్వహించనున్నారు. 6న రాజమండ్రి, అదేరోజు సాయంత్రం అనకాపల్లిలో బహిరంగ సభలు, 8న కలికిరి బహిరంగ సభ, విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.