11 గంటల వరకు పోలింగ్ శాతం..

83చూసినవారు
11 గంటల వరకు పోలింగ్ శాతం..
లోక్‌సభ ఎన్నికలు ఐదో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, 2 యూటీలలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలవరకు 23.66% ఓటింగ్ నమోదు అయ్యింది. బిహార్- 21.11%, జమ్మూకశ్మీర్- 21.37%, జార్ఖండ్-26.18%, లడాఖ్-27.87%, మహారాష్ట్ర- 15.93%, ఒడిశా- 21.07%, ఉత్తరప్రదేశ్-27.76%, పశ్చిమ బెంగాల్-32.70% పోలింగ్ నమోదైంది.

సంబంధిత పోస్ట్