చాలామంది మహిళల్లో ప్రసవానంతరం పొట్ట పెరిగిపోతుంది. మళ్లీ దానిని తగ్గించడం చాలా కష్టమవుతోంది. మన వంటింట్లో దొరికే పదార్థాలతో ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఉదయం గోరువెచ్చని నీటిలో చెంచా నిమ్మరసం, అరచెంచా తేనేను కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దాల్చిన చెక్క ముక్క, లవంగాలు తీసుకొని నీటిలో మరిగించి. ఇలా 40 రోజుల పాటు తాగితే మంచి ఫలితం ఉంటుందని సలహా ఇస్తున్నారు.