గర్భిణీ స్త్రీని పట్టెమంచెంపై మోసుకెళ్తున్నారు (వీడియో)

2260చూసినవారు
సిధౌలి లోధన్, UPలోని చిత్రకూట్ జిల్లాలోని పిహారీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో సరైన మౌలిక సదుపాయాలు, రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాజాగా ఆ గ్రామానికి సంబంధించిన ఓ హృదయ విదారక ఘటన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ గర్భిణి నొప్పితో బాధపడుతుండగా, ఆమెను కుటుంబ సభ్యులు స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్