ఇవాళ అయోధ్యకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

81చూసినవారు
ఇవాళ అయోధ్యకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు. ముందుగా ఆమె హనుమాన్‌గర్హి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం లాలాల హారతి, సరయూ పూజ, హారతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి రామజన్మభూమికి చేరుకున్న ఆమె సాయంత్రం 6.45 గంటలకు రాంలాల్లా దర్శనం చేసుకుని హారతిలో పాల్గొంటారు.