ఢిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు (వీడియో)

68చూసినవారు
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాత్రి 7:15 గంటలకు జరగనున్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మారిషస్ ప్రధాని జుగ్నాథ్, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు పలువురు ప్రముఖులు హస్తినకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :