తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఖరారు

78చూసినవారు
తెలంగాణలో ప్రధాని మోదీ టూర్ ఖరారు
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణకు మోదీ రానున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న హైదరాబాద్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కానున్నారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారు. 4న నారాయణపేట, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్