ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ

80చూసినవారు
ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పీఎం మోదీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోదీ పర్యటించనున్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ వెల్లడించారు. దీనిలో భాగంగా ఈనెల 6న రాజమండ్రి, అనకాపల్లిలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అలాగే 8న రాజంపేట పరిధిలో పీలేరు సభలో చంద్రబాబు, పవన్‌లతో కలిసి ప్రసంగించనున్నారు. సా.4 గం.కు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్