ప్రధాని నరేంద్ర మోదీ మే 30 నుంచి కన్యాకుమారిలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన జూన్ 1 వరకు కొనసాగుతుంది. కన్యాకుమారిలో రాఖ మెమోరియల్ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోని ధ్యాన మండపంలో ప్రధాని ధ్యానం చేయనున్నారు.