VIDEO: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్

58చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ షేర్ చేశారు. జమ్మూకశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీకి రైలు సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. 1,315 మీటర్ల పొడవైన ఈ వంతెనను చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు.

సంబంధిత పోస్ట్