60 ఏనుగుల ప్రాణాలను కాపాడిన రైల్వే సిబ్బంది (VIDEO)

68చూసినవారు
IAS సుప్రియా సాహు Xలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అస్సాంలోని హబీపూర్- లమ్సాఖంగ్ మధ్య అర్ధరాత్రి ఏనుగుల గుంపు (60 ఏనుగులు) రైల్వే ట్రాక్ దాటుతున్నాయి. దీంతో AI బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కామ్‌రూప్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్‌కు అలర్ట్ వచ్చింది. వెంటనే వారు అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులను వేశారు. తర్వాత ప్రయాణికులతో కలిసి ఏనుగులను తరిమారు.

సంబంధిత పోస్ట్