ప్రజల పక్షపాతి రామోజీరావు: పవన్ కల్యాణ్

70చూసినవారు
ప్రజల పక్షపాతి రామోజీరావు: పవన్ కల్యాణ్
రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొన్నారు. రామోజీరావు ప్రజల పక్షపాతి... జర్నలిస్టు విలువను కాపాడటంలో ముందున్నారని పేర్కొన్నారు. ఏపీలో కూటమి విజయ వార్త విన్న తర్వాతే ఆయన తన ప్రాణాలు విడిచారు. అటువంటి మహోన్నత వ్యక్తి విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :