బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

77చూసినవారు
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నేగూడ వేద కాన్వెన్షన్ హాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కేటీఆర్, మాజి మంత్రి మహేశ్వరం ఎమ్మేల్యే సబితా ఇంద్రా రెడ్డి , చేవెల్లే ఎమ్మేల్యే కాలే యాదయ్య , జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్