తెలుగుదేశం గెలుపుతో హైదరాబాద్ లో సంబరాలు

79చూసినవారు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారీ ఘన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ కి చెందిన హైదరాబాద్ సెటిలర్స్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లక్ష్మారెడ్డి పాలెం కాలనీ జాతీయ రహదారిపై టిడిపి నాయకులు కార్యకర్తలు, మహిళలు స్వీట్లు పంచుకొని, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం టిడిపి అభిమానులు కాలనీలో భారీ ర్యాలీ నిర్వహించారు.