ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే

57చూసినవారు
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు కార్యక్రమం పైలట్ ప్రాజెక్టులో భాగంగా గురువారం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి కాలనీలో తిరుగుతూ ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్