రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం

69చూసినవారు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలన దినోత్సవం
ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ రంగారెడ్డి, డిసిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, కలెక్టర్, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్