కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. వైద్య సేవల గురించి రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.