అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి: జెడ్పీ చైర్పర్సన్

69చూసినవారు
అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి: జెడ్పీ చైర్పర్సన్
జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నట్టు జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగారం, నందుపల్లి, మన్సాన్ పల్లి, రామచంద్రగూడ, పెండ్యాల, ఉప్పుగడ్డ తండా, గంగారం, హర్ష గూడ, మహేశ్వరం గ్రామాల్లో 1. 07 కోట్ల జెడ్పీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సోమవారం ఆమె శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం హయాంలో జిల్లాను అభివృద్ధి పరిచేందుకు శాయశక్తులా పని చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్