వృద్ధుడి అదృశ్యం

2949చూసినవారు
వృద్ధుడి అదృశ్యం
పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. కర్నూల్ జిల్లాకు చెందిన కుసుంబీ, సాదక్ అలీ దంపతులు జీవనోపాధి నిమిత్తం 12 ఏళ్ల క్రితం ఉప్పర్ పల్లికి వలస వచ్చారు. ఈ నెల 25న దంపతులు షాపింగ్ చేసుకుని బస్సు ఎక్కి వెళ్లగా సాదక్ అలీ ఎక్కలేదు. వెనుక బస్సులో వస్తాడని భావించినప్పటికీ ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :