మూడేళ్లలో 50 లక్షల చెట్ల నరికివేత

51చూసినవారు
మూడేళ్లలో 50 లక్షల చెట్ల నరికివేత
దేశంలో గడిచిన మూడేళ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్థానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్యభారతం, మహారాష్ట్రలో చెట్ల నరికివేత పెరిగినట్టు తెలిసింది. వ్యవసాయ భూముల్లో వరి, గోధుమ వంటి పంటలను వేయడానికి వృక్షాలను పెద్ద ఎత్తున నరికేసినట్లు అధ్యయనం పేర్కొంది. సాగు భూముల్లో భారీ వృక్షాల నరికివేత తెలంగాణలోనూ జరిగినట్లు అధ్యయనం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్