బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంజనేయులు

66చూసినవారు
బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆంజనేయులు
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ సభ్యత్వ కార్యాక్రమంలొ జాకట ప్రేమ్ దాస్ సోమవారం నిర్వహించారు. స్థానిక కార్యకర్తలను చాలా మందికి పార్టీ సభ్యత్వ నమోదు తమ ఫోన్ లలో చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొండం ఆంజనేయులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్