కాంగ్రెస్ నేతల ఎన్నికల ప్రచారం

50చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని రాసుమళ్లగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రసుమల్లగూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చే సత్తా ఉన్న నాయకుడు వంశీచంద్ రెడ్డి అని అన్నారు.

సంబంధిత పోస్ట్