నీట్ యూజీ’ పరీక్ష రివైజ్డ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసినట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇవాళ మధ్యహ్నం నుంచి నీట్ యూజీ’ పరీక్ష రివైజ్డ్ ఫలితాలు విడుదల చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని.. పాత ఫలితాల లింకుని అందరూ షేర్ చేస్తున్నారని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ నీట్ యూజీ రిజల్ట్స్ విడుదల చేస్తామని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.