భారత్‌కు తిరిగొచ్చేసిన 6700 మంది విద్యార్థులు

54చూసినవారు
భారత్‌కు తిరిగొచ్చేసిన 6700 మంది విద్యార్థులు
ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ సహకారంతో 6700 మంది భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత హైకమిషన్ సురక్షిత ప్రయాణాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి.. ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండు చేస్తూ నిరసనలు వ్యక్తమయ్యాయి.

సంబంధిత పోస్ట్