NCPAకు రతన్ టాటా భౌతికకాయం (వీడియో)

60చూసినవారు
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా నిన్న (బుధవారం) అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, ఈరోజు రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని NCPA మైదానానికి తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్