ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

53చూసినవారు
ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నగరంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో ఆల్‌టైమ్ గరిష్ట ఉష్ణోగ్రత 51 డిగ్రీలు. 2016 మే 19న రాజస్థాన్‌లోని ఫలోడిలో ఇది నమోదైంది. ఆ రికార్డును తాజాగా ఢిల్లీ అధిగమించింది. ఇప్పటికే ఉత్తర భారతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్