అమెరికాలో ల్యాండ్ అయిన రోహిత్ సేన

69చూసినవారు
అమెరికాలో ల్యాండ్ అయిన రోహిత్ సేన
టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా బయలుదేరిన భారత జట్టు ఆటగాళ్లు తాజాగా న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా జడేజా తీసిన సెల్ఫీని రోహిత్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ల్యాండ్ అయిన వారిలో 10మంది ఆటగాళ్లుండగా.. హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లి, రిజర్వు ప్లేయర్ రింకూ సింగ్ త్వరలోనే జట్టుతో కలవనున్నారు. వచ్చే నెల 1న బంగ్లాదేశ్ తో భారత్ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.

ట్యాగ్స్ :