తల్లికి వందనం రూ.15,000.. చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం: వైసీపీ

74చూసినవారు
తల్లికి వందనం రూ.15,000.. చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం: వైసీపీ
"తల్లికి వందనం పథకం కింద స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.15,000 సీఎం చంద్రబాబు ఇస్తానన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఇవ్వలేమంటూ మంత్రి నారా లోకేష్ చేతులెత్తేస్తూ తల్లికి ఎగనామం పెట్టేశాడు." అంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. ఈ పథకాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది.

సంబంధిత పోస్ట్